by సూర్య | Tue, Jan 18, 2022, 09:51 AM
ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ద్వారకా తిరుమలలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఓ గదిలో శవమై కనిపించాడు. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి తాళం పగులగొట్టారు. తలుపు తీసి ఉరివేసుకుని చనిపోయాడు. స్థానికులు 108కు సమాచారంఇచ్చారు. ఇప్పటికే అతను 108 మంది సిబ్బంది చనిపోయినట్లు నిర్ధారించారు.
Latest News