ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

by సూర్య | Mon, Jan 17, 2022, 11:48 PM

ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలను రిలీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 2019 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు అన్ని డీఏలను రిలీజ్ చేసింది.ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రకటన మేరకు జీవోలు విడుదలయ్యాయి.రివైజ్డ్ పే స్కేల్-2022, 23 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM