by సూర్య | Mon, Jan 17, 2022, 11:48 PM
ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలను రిలీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 2019 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు అన్ని డీఏలను రిలీజ్ చేసింది.ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రకటన మేరకు జీవోలు విడుదలయ్యాయి.రివైజ్డ్ పే స్కేల్-2022, 23 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Latest News