by సూర్య | Mon, Jan 17, 2022, 05:37 PM
అబుదాబి ఎయిర్ పోర్ట్ పై డ్రోన్లతో ఉగ్ర దాడి జరిగింది.. ఈ దాడి లో మూడు ఆయిల్ ట్యాంకరులు దగ్ధం అయ్యాయి. ఈ దాడులు కు పాల్పడింది యామెన్ కు చెందిన హౌతీ ఉగ్రవాదులు అని సమాచారం, యామెన్ కు చెందిన హౌతీ ఉగ్రవాదులు కూడా మేమె ఈ దాడి కి పాలపడ్డామని హౌతీ లు ప్రకటించారు. ఈ దాడి కి డ్రోన్లను ఉపయోగించి ఈ ఆయిల్ ట్యాంకర్ లను పేల్చి వేశారు. ఈ దాడులు కేవలం చమురు సంస్థలే లక్ష్యం గా మూడు సంవత్సరాల నుండి జరుగుతున్నాయి.
Latest News