వర్షానికి తడుస్తున్న ధాన్యం

by సూర్య | Thu, Jan 13, 2022, 01:38 PM

గుంటూరు: ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఆరబెట్టినా ధాన్యం తడుస్తోంది. ఇప్పటికే సరైన దిగుబడి రాక నష్టపోయిన రైతన్నలకు అకాల వర్షం శాపంలా మారింది. కొద్దిపాటి వరి ధాన్యం కూడా లేకుండా చేసేందుకేనా ఈ వర్షం ఆని రైతన్న దిగాలుగా ఉన్నాడు. ధాన్యాన్ని తడవకుండా పట్టాలు కప్పి జాగ్రత్త చేసుకుంటున్న అన్నదాతలు. కర్లపాలెంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ధాన్యం పై పట్టాలు కప్పుతున్న రైతులు.

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM