ఏపీ కరోనా అప్డేట్

by సూర్య | Thu, Nov 25, 2021, 08:20 PM

ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు చేయగా, అందులో 183 మందికి పాజిటివ్ అని తేలింది . గుంటూరు జిల్లాలో ఎక్కువగా 30 కొత్త కేసులు వచ్చాయి, కృష్ణా జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాలో 21 కేసులునమోదయ్యాయి.విజయనగరం జిల్లాలో 1 కేసు వచ్చింది.అదే సమయంలో 163 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM