by సూర్య | Mon, Nov 22, 2021, 11:46 PM
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. ఈ మధ్యనే 100 కోట్ల కరోనా డోసులు పూర్తయ్యాయి. భారత్ కేవలం 9 నెలల లోనే సాధించింది. అయితే, చిన్న పిల్లలు కు కూడా కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలన్న కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరో రెండు వారాల్లో అత్యున్నత స్థాయి సమావేశం కానుంది. చిన్నారులకు వ్యాక్సిన్లు, పెద్దలకు బూస్టర్ డోసు ఇచ్చే అంశాలను ఈ సమావేశంలో చర్చించున్నారు.
Latest News