విద్యుదాఘాతంతో యువకుడు మృతి

by సూర్య | Sun, Nov 21, 2021, 09:14 AM

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలం రాజీవ్ నగర్ గ్రామంలోచోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమరవరం పంచాయతీ రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన బెజ్జంకి సాయితరుణ్ (20) తన నివాసంలో విద్యుత్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్ కు గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM