శ్రీవారిని దర్శించుకున్న 7,053 మంది భక్తులు

by సూర్య | Sun, Nov 21, 2021, 08:38 AM

శుక్రవారం తిరుపతిలో శ్రీవారిని 7,053 మంది భక్తులు దర్శించుకున్నారు. వర్షాల కారణంగా కంప్యూటర్ సర్వర్లు పునరుద్ధరణ కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి భక్తుల సంఖ్యను పునరుద్ధరించినట్లు తితిదే ప్రకటించింది. 1.92 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. 8,754 తలనీలాలు సమర్పించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM