by సూర్య | Sat, Nov 20, 2021, 11:49 AM
ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ, తీరం దాటిన వాయుగుండం. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో తీరం దాటింది. తెల్లవారుజామున 3-4గంటల తీరం దాటిన వాయుగుండం. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు అవకాశం. తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. సహాయ చర్యలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు NDRF, SDRF బృందాలు. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Latest News