by సూర్య | Sat, Nov 20, 2021, 10:54 AM
మైలవరం డ్యాంకు డేంజర్ బెల్స్. చరిత్రలో మొదటిసారిగా గండికోట జలాశయం నుంచి మైలవరం కు 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల..మైలవరం నుంచి పెన్నానదికి 11 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల.గండికోటలో పూర్తి స్థాయి నీటి మట్టం..26.85 టీఎంసీ లు.పెన్నా,కుందూ నది పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు,ప్రొద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు పొంచి ఉన్న ముప్పు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.వివరాలు కు లింక్స్ లో చూడాలి.
Latest News