మైలవరం డ్యాంకు డేంజర్ బెల్స్

by సూర్య | Sat, Nov 20, 2021, 10:54 AM

మైలవరం డ్యాంకు డేంజర్ బెల్స్. చరిత్రలో మొదటిసారిగా గండికోట జలాశయం నుంచి మైలవరం కు 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల..మైలవరం నుంచి పెన్నానదికి 11 గేట్ల ద్వారా 1,50,000  క్యూసెక్కుల నీరు విడుదల.గండికోటలో  పూర్తి స్థాయి నీటి మట్టం..26.85 టీఎంసీ లు.పెన్నా,కుందూ నది పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు,ప్రొద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు పొంచి ఉన్న ముప్పు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.వివరాలు కు లింక్స్ లో చూడాలి.


 


 

Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM