by సూర్య | Fri, Nov 19, 2021, 08:38 PM
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 31,040 కరోనా పరీక్షలు చేయగా,అందులో 168 మందికి పాజిటివ్అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కొత్త కేసులు వచ్చాయి, కృష్ణా జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి. అయితే 301 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు.
Latest News