ఏపీ కరోనా అప్డేట్

by సూర్య | Fri, Nov 19, 2021, 08:38 PM

ఆంధ్రప్రదేశ్ లో గత  24 గంటల్లో 31,040 కరోనా పరీక్షలు చేయగా,అందులో  168 మందికి పాజిటివ్అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కొత్త కేసులు వచ్చాయి, కృష్ణా జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి. అయితే 301 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు.


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM