by సూర్య | Wed, Nov 17, 2021, 08:57 PM
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలను చవిచూశాయి . రేపు ఆప్షన్స్ ట్రేడింగ్ ముగియనున్న నేపథ్యంలో ట్రేడింగ్ ఆఖరి సమయంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 314 పాయింట్లు వద్ద నష్టపోయి 60,008కి మార్కెట్ పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 17,898 వద్ద స్థిరపడింది.
Latest News