రెండో రోజు నష్టాలో స్టాక్ మార్కెట్

by సూర్య | Wed, Nov 17, 2021, 08:57 PM

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా  నష్టాలను చవిచూశాయి . రేపు ఆప్షన్స్ ట్రేడింగ్ ముగియనున్న నేపథ్యంలో ట్రేడింగ్ ఆఖరి సమయంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 314 పాయింట్లు వద్ద  నష్టపోయి 60,008కి మార్కెట్  పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 17,898 వద్ద స్థిరపడింది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM