by సూర్య | Wed, Oct 27, 2021, 10:37 AM
భారత్ దేశం లో కొత్తగా 13,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14,201 మంది డిశ్చార్జ్ అయ్యారు. 585 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,42,15,653కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,35,97,339 కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,62,661గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,55,653కి చేరింది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,03,53,25,577కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.
Latest News