దేశంలో కొత్తగా 13,451 మందికి కరోనా
by సూర్య |
Wed, Oct 27, 2021, 09:35 AM
ఇండియాలో గడిచిన 24 గంటల్లో 13,451 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 14,021 మంది కరోనా నుంచి కోలుకోగా, 585 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,42,15,653 కరోనా కేసులు నమోదు కాగా అందులో 3,35,97,339 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,55,653 మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,62,661 యాక్టివ్ కేసులున్నాయి.
Latest News