by సూర్య | Tue, Oct 26, 2021, 04:08 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిడుదుకులు లోనైనప్పటికీ చివరకు లాభాలను మూటకట్టుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు లాభపడి 61,350కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 18,268కి ఎగబాకింది.
Latest News