బెంగళూరు మినహా అన్ని జిల్లాల్లో తగ్గిన కొవిడ్‌ కేసులు

by సూర్య | Tue, Oct 26, 2021, 11:29 AM

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు బెంగళూరు నగరం మినహా మిగిలిన 29 జిల్లాల్లోనూ తగ్గుముఖం పట్టాయి. సోమవారం 290 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 137 మంది, దక్షిణకన్నడలో 30, తుమకూరులో 26 మందికి వైరస్‌ సోకింది. 10 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 13 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. నా లుగు జిల్లాల్లో 20లోపు బాధితులు ఉన్నారు. 408మంది కోలుకోగా 10 మంది మృతి చెందారు. ఇంకా 8,583మంది చికిత్సలు పొందుతున్నారు. ఐదు జిల్లాల్లో 10 మందిలోపు యాక్టివ్‌కేసులు కాగా గదగ్‌లో వారం రోజులుగా ఒక యాక్టివ్‌కేసు లేకపోవడం విశేషం.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM