by సూర్య | Mon, Oct 25, 2021, 04:50 PM
స్టాక్ మార్కెట్లు నాలుగు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. బ్యాంకింగ్ స్టాకుల అండతో మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 60,967కి చేరుకుంది. నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 18,125 వద్ద స్థిరపడింది.
Latest News