ఉత్తరాఖండ్ - హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో విషాదం

by సూర్య | Sat, Oct 23, 2021, 02:30 PM

 ఉత్తరాఖండ్‌ - హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో విషాదం చోటుచేసుకుంది. హిమపాతంలో చిక్కుకుని 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతుకాగా ఇంకో ఇద్దరు పర్వతారోహకులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు భారీగా మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 17వల అడుగుల ఎత్తులో లాంఖగా కనుమ వద్ద ఈ ఘటన జరిగింది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM