కడపలో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా అరెస్ట్

by సూర్య | Tue, Jun 01, 2021, 01:02 PM

కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కడప ఎస్పీ అన్బురాజన్ ఆధ్వరంలో పోలీసుల బృందం తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి 55 ఎర్రచందనం దుంగలు, కారు ,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పీడీయాక్ట్‌లు పెడతామని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై నిఘా పెంచామని కడప ఎస్పీ అన్బురాజన్ వివరించారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM