ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.!

by సూర్య | Mon, May 31, 2021, 11:22 AM

ప్రస్తుత జనరేషన్ లో ప్రతి ఒక్కరూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్ళు మాత్రం ఓ అడుగు ముందుకు వేసి మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల పేరుతోనే కాకుండా ప్రముఖుల పేర్లను కూడా ఈ సైబర్ నేరగాళ్లు వాడేస్తున్నారు. ఏకంగా ఈ సారి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కూడా ఈ మాయగాళ్ళు వదల్లేదు. ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచారు సైబర్ నేరగాళ్లు. ఆయన ఫోటో పెట్టి అధికారిక ఖాతా అంటూ చూపించారు. అంతేకాకుండా కొన్ని ట్వీట్లు కూడా పోస్ట్ చేశారు. అది చూసిన కొంతమంది పోలీసులు దానిని అనుసరించారు. దీనిని గుర్తించిన డిజిపి కార్యాలయం వెంటనే నిలిపివేసింది. డిజిపి పేరుతో ఖాతా ను ఓపెన్ చేసి మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేశారు. దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM