by సూర్య | Tue, Mar 30, 2021, 03:41 PM
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మోడీ తన బంగ్లాదేశ్ పర్యటనలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని ప్రవర్తించారని టీఎంసీ ఆరోపించింది.
Latest News