బెంగాల్ లో పొలిటికల్ హీట్!

by సూర్య | Tue, Mar 30, 2021, 03:41 PM

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మోడీ తన బంగ్లాదేశ్ పర్యటనలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని ప్రవర్తించారని టీఎంసీ ఆరోపించింది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM