by సూర్య | Wed, Mar 24, 2021, 08:59 AM
కర్నూలు జిల్లా నంద్యాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. తల్లి సువర్ణ, కొడుకు అనిల్ బైక్పై నంద్యాల నుంచి కౌలూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల బైపాస్ రోడ్డులో అతివేగంగా వచ్చిన టిప్పర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సువర్ణ, అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
Latest News