కర్నూలు జిల్లాలో విషాదం..

by సూర్య | Wed, Mar 24, 2021, 08:59 AM

కర్నూలు జిల్లా నంద్యాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. తల్లి సువర్ణ, కొడుకు అనిల్‌ బైక్‌పై నంద్యాల నుంచి కౌలూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల బైపాస్‌ రోడ్డులో అతివేగంగా వచ్చిన టిప్పర్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సువర్ణ, అనిల్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM