క‌ర్ణాట‌క‌లో ఘోర ప్ర‌మాదం : 8 మంది మృతి

by సూర్య | Fri, Jan 15, 2021, 10:09 AM

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్ జిల్లాలో గురువారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఇట్టిగ‌ట్టి వ‌ద్ద ట్రావెల్స్ వ్యాన్‌ను వెనుక నుంచి వ‌చ్చిన టిప్ప‌ర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణ‌మ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM