సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్..

by సూర్య | Tue, Jan 12, 2021, 01:23 PM

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు కరోనా సోకింది. ఈరోజు బ్యాంకాక్ లో థాయిలాండ్ ఓపెన్ సందర్భంగా క్రీడాకారులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమెతో పాటు హెచ్ఎస్ ప్రణోయ్ అనే మరో ప్లేయర్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరిద్దరూ ఆ టోర్నమెంట్ నుండి వైదొలిగినట్లు బీఏఐ మీడియా విభాగం ప్రకటించింది. వీరిద్దరూ ఆసుపత్రిలో చేరి, 10 రోజులు ఐసొలేషన్ లో ఉంటారని వెల్లడించింది.

Latest News

 
ఆధారాలు లేని రూ. 50 లక్షలు నగదు స్వాధీనం Mon, Apr 29, 2024, 12:42 PM
పేలిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ Mon, Apr 29, 2024, 12:40 PM
నేడు ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారం Mon, Apr 29, 2024, 12:38 PM
జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? Mon, Apr 29, 2024, 12:37 PM
నేడు చోడ‌వ‌రంలో సీఎం బహిరంగ సభ Mon, Apr 29, 2024, 12:36 PM