కల్తీ మద్యం తాగి 11 మంది మృతి.

by సూర్య | Tue, Jan 12, 2021, 12:09 PM

మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మృతులు రాష్ట్రంలోని మురౌనా జిల్లాలోని చెహ్రా మాన్పుర్, పెహ్వాలీ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కల్తీ మద్యం తాగడం వల్లే వారంతా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న 12 మందిని గ్వాలియర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM