ఏపీలో కొత్తగా 319 కరోనా పాజిటివ్ కేసులు

by సూర్య | Sat, Jan 09, 2021, 09:16 AM

ఆంధ్రప్రధేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 319 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కాటుకు ఒకరు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 84వేల 489కి చేరగా, కరోనా మృతుల సంఖ్య  7127కు పెరిగింది.

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM