లేకపోతే రెంటికీ చెడ్డ రేవడిల మయే ప్రమాదం ఉంది : ఐవైఆర్ కృష్ణారావు

by సూర్య | Thu, Oct 08, 2020, 12:18 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలలై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిరసన తెలుపుతూ ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన ఆర్థిక సహాయాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ.. ఈ రోజు వైఎస్ జగన్ గారు గాని తీసుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ముందు ప్యాకేజీ తీసుకొని హోదా కోసం పోరాటం కొనసాగించవచ్చు. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడిల మయే ప్రమాదం ఉంది అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు.  


ఏపీ డిమాండ్ చస్తోన్న పెండింగ్ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధిచినవని, ఆ సంఘం గడువు తీరిపోయిందని నిర్మలా సీతారామన్ నిన్న తెలిపినట్లు అందులో ఉంది. అంతేగాక‌, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇచ్చి ఏడాది గ‌డిచిపోయింద‌ని, దాని అమ‌లు కూడా ప్రారంభ‌మైంద‌ని ఆమె పేర్కొన్నారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM