కరోనా ఎఫెక్ట్‌: NEET పరీక్ష వాయిదా

by సూర్య | Sat, Mar 28, 2020, 12:30 PM

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌, ఇతర పరీక్షలు వాయిదా పడ్డాయి. అదే క్రమంలో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET నీట్‌)ను వాయిదా వేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. మే3న నీట్‌ పరీక్ష జరగాల్సి ఉంది. మార్చి 27న అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM