కరోనాను జయించిన 67 మంది భారతీయులు

by సూర్య | Fri, Mar 27, 2020, 10:50 AM

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 199 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 24,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల 32 వేల మందికి పైగా ఈ వైరస్ సోకగా 1, 24, 349 మంది కోలుకున్నారు. సార్స్, ఎబోలా వైరస్ లతో పోలిస్తే ఈ వైరస్ తీవ్రత చాలా తక్కువ. భారత్ లో ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 67 మంది జయించారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ముమ్మరం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 15 వరకూ భారత్ మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM