నిత్యావసరాల సరఫరాలో ఏవైనా సమస్యలుంటే..ప్రభుత్వం టోల్‌ఫ్రీ నం. 1902

by సూర్య | Thu, Mar 26, 2020, 09:04 AM

అమరావతి :పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నం. 1902 ఏర్పాటు చేసింది. రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీకృష్ణబాబు నేతృత్వంలో రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ విజయవాడ ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నిత్యావసరాల సరఫరాలో ఏవైనా సమస్యలుంటే ఈ నంబరుకు ఫోన్‌చేసి చెప్పాలని సీఎస్‌ సూచించారు. 


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM