త్వరలోనే కరోనా మహమ్మారి అంతం

by సూర్య | Wed, Mar 25, 2020, 03:21 PM

అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ లెవిట్ కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు భయపడాల్సిన పనిలేదని అన్నారు. అందరు అంచనా వేస్తున్నదానికంటే ముందుగానే ఈ మహమ్మారి తోక ముడుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 78 దేశాల్లో కొవిడ్‌-19 వ్యాప్తి, మరణాల రేటుపై అధ్యయనం అనంతరమే తాను ఈ విషయం చెబుతున్నానని, చైనాలో కొవిడ్‌-19 వ్యాప్తికి బ్రేక్‌ పడిన విషయాన్ని మనం మర్చిపోకూడదని, త్వరలోనే పరిస్థితులు చక్కపడుతాయని అన్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM