సముద్రంలో 6 కోట్ల బంగారం స్మగ్లింగ్ ..

by సూర్య | Mon, Feb 17, 2020, 11:30 AM

తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి బంగారాన్ని ఆదివారం తమిళనాడు తరలిస్తుండగా, సముద్రంలో అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న ముగ్గురిని అధికారులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.6కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM