జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

by సూర్య | Fri, Feb 14, 2020, 03:32 PM

నెల్లూరు జిల్లా  : తడ మండలం పన్నంగాడు జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు డీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారు..అనసూర్య.(27).విజయలక్ష్మి (37).లియాన్ షరీన్(ఏడాది).మరో మహిళ కూడా  ఇప్పుడే గుమ్మిడిపూడి ఆసుపత్రిలో చనిపోయింది. వీరంతా ఒంగోలు లాయర్ పేట కు చెందిన వారని సమాచారం. కారు డ్రైవర్ మరియు యజమాని యశ్వంత్ మరో పాప పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM