చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో దొరికింది 80 వేలే : బోండా ఉమ

by సూర్య | Fri, Feb 14, 2020, 11:42 AM

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో దొరికింది 80 వేలే అని బోండా ఉమ అన్నారు. రూ. 2 వేల కోట్లు దొరికాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని బోండా ఉమ  అన్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదు అని అన్నారు. ఐటీ దాడుల సాకుతో టీడీపీపై విషప్రచారం చేస్తున్నారని యనమల అన్నారు. సిఎస్ శ్రీనివాస్ కు టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది? అని అన్నారు. దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఐటీ  దాడులకు టీడీపీకి సంబంధం లేదు అని యనమల అన్నారు. 

Latest News

 
శ్రీశైల క్షేత్రం పరిధిలో అమల్లోకి పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం Thu, May 02, 2024, 03:04 PM
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM