ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు బంపర్ మెజారిటీ

by సూర్య | Tue, Feb 11, 2020, 01:00 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు బంపర్ మెజారిటీతో కొనసాగుతున్నది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పట్పర్ గంజ్ లో డిప్యూటీ సీఎం సిసోడియా వెనుకంజలో ఉన్నారు.  మరో ఆరుచోట్ల ఆప్- బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ బలం పెరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు. 

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM