by సూర్య | Tue, Feb 11, 2020, 01:00 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు బంపర్ మెజారిటీతో కొనసాగుతున్నది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పట్పర్ గంజ్ లో డిప్యూటీ సీఎం సిసోడియా వెనుకంజలో ఉన్నారు. మరో ఆరుచోట్ల ఆప్- బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ బలం పెరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు.
Latest News