భారత్‌లో బ్రెజిల్‌ అధ్యక్షుడు

by సూర్య | Sat, Jan 25, 2020, 09:14 AM

 బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్‌ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి.

Latest News

 
ధర్మవరానికి ఔటర్ రింగ్ రోడ్డు తెస్తా Mon, May 06, 2024, 01:57 PM
దేశం మొత్తం 400కు పైగా సీట్లు సాధిస్తాం: అమిత్ షా Mon, May 06, 2024, 01:55 PM
ఉమ్మడి అనంత జిల్లాలో భానుడి భగభగలు Mon, May 06, 2024, 01:52 PM
రైతుల అక్రందనే జగన్ పతనానికి నాంది: అమిలినేని Mon, May 06, 2024, 01:49 PM
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి Mon, May 06, 2024, 01:46 PM