ఇసుక అక్రమంగా తరలిస్తున్న 6 ట్రాక్టర్లు స్వాధీనం

by సూర్య | Sat, Jan 18, 2020, 09:58 AM

ప్రకాశం జిల్లా పర్చూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్‌కు పైలెట్‌గా వ్యవహరిస్తున్న కారునూ పోలీసులు సీజ్‌ చేశారు. ఇసుక తరలిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM