సిలిండర్ పేలి రెండు అంతస్థుల భవనం కూలిన ఘటన!

by సూర్య | Mon, Oct 14, 2019, 01:59 PM

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొహమ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న సిలిండర్ పేలిపోగా రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలనో 10 మంది చనిపోగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రులకు తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చన్న అనుమానాలతో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM