by సూర్య | Mon, Oct 14, 2019, 10:54 AM
భవనం కూలి ఏడుగురు మృతిచెందగా, మరో 15మందికి గాయాలైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని మొహమ్మదాబాద్ లో రెండంతస్థుల భవనం కూలి ఏడుగురు చనిపోగా, 15మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News