సిలిండర్ పేలడంతో కూలిన రెండంతస్థుల భవనం

by సూర్య | Mon, Oct 14, 2019, 10:54 AM

భవనం కూలి ఏడుగురు మృతిచెందగా, మరో 15మందికి గాయాలైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని మొహమ్మదాబాద్ లో రెండంతస్థుల భవనం కూలి ఏడుగురు చనిపోగా, 15మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
తాడిపత్రిలో సిట్ బృందం దర్యాప్తు Sun, May 19, 2024, 02:02 PM
శాంతిభద్రతలపై దృష్టిపెట్టిన అధికారులు Sun, May 19, 2024, 02:02 PM
తెలంగాణాలో ఆంధ్రా విద్యార్థుల ప్రతిభ Sun, May 19, 2024, 02:01 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి Sun, May 19, 2024, 02:00 PM
ఆటోని ఢీకొట్టిన పెట్రోల్‌ ట్యాంకర్‌ Sun, May 19, 2024, 01:59 PM