by సూర్య | Mon, Oct 14, 2019, 10:11 AM
విజయవాడ:గన్నవరం గాంధీ బోమ్మ సెంటర్లో ఇద్దరి పండ్ల వ్యాపారస్తుల మధ్య వివాదం తలెత్తింది. అరటి పండ్ల కత్తితో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయాలతో గన్నవరం పోలీసులను పండ్ల వ్యాపారి ఆశ్రయించాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
Latest News