గాంధీ బోమ్మ సెంటర్‌లో ఇద్దరి పండ్ల వ్యాపారస్తుల మధ్య వివాదం

by సూర్య | Mon, Oct 14, 2019, 10:11 AM

విజయవాడ:గన్నవరం గాంధీ బోమ్మ సెంటర్‌లో ఇద్దరి పండ్ల వ్యాపారస్తుల మధ్య వివాదం తలెత్తింది. అరటి పండ్ల కత్తితో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయాలతో గన్నవరం పోలీసులను పండ్ల వ్యాపారి ఆశ్రయించాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...


 


 

Latest News

 
ఎన్డీఏతో వైసీపీ అంటకాగుతుంది Fri, Apr 26, 2024, 03:16 PM
ముస్లింలకి అండగా నిలుస్తా Fri, Apr 26, 2024, 03:16 PM
శ్రీశైలంలో ఘనంగా కుంభోత్సవం Fri, Apr 26, 2024, 03:15 PM
సూపర్ సిక్స్ పథకాలు అమలుచేస్తాం Fri, Apr 26, 2024, 03:13 PM
వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా Fri, Apr 26, 2024, 03:13 PM