by సూర్య | Sun, Oct 13, 2019, 08:41 PM
రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం భూకంపం సంభవించింది. బికనీర్లో ఉదయం 10.36 గంటలకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్ర 4.5గా నమోదైనట్లు వాతావరణశాఖ విభాగం వెల్లడించింది. అయితే, ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Latest News