by సూర్య | Sun, Oct 13, 2019, 01:50 AM
జమ్మూ-కశ్మీర్లో గత కొంత కాలంగా మూగబోయిన ఫోన్లు పనిచేయనున్నాయి. సోమవారం నుంచి పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవలు తిరిగి ఆరంభం కానున్నాయని అధికార్లు శనివారం ఇక్కడ ప్రకటించారు. దీంతో 99 శాతం ఆంక్షల్ని ఎత్తివేసినట్లవుతుందని రాష్ట్ర ప్రణాళిక కమిషన్ ప్రధాన సెక్రటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. శనివారం ఆరంభం కావాల్సిన పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవల్ని సాంకేతిక సమస్యల వల్ల సోమవారానికి వాయిదా వేశారు
Latest News