by సూర్య | Sat, Oct 12, 2019, 03:08 PM
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లికి బయలుదేరి వెళ్లారు. తమిళనాడులోని మామళ్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోడీ అనధికార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం కోసం చెన్నై వచ్చిన జిన్పింగ్ రెండు రోజులపాటు మామళ్లపురంలో పర్యటించి అక్కడి శిల్పాలను, ఆలయాలను సందర్శించారు. అనంతరం చెన్నై చేరుకున్న జిన్పింగ్ ఇక్కడినుంచి నేపాల్ పర్యటనకు వెళ్లారు. సమావేశం ముగిసిన అనంతరం చెన్నై చేరిన మోడీ కూడా ఢిల్లికి బయలుదేరి వెళ్లారు.
Latest News