ఈఎస్ఐ మెడికల్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్

by సూర్య | Sat, Oct 12, 2019, 01:26 PM

సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్లు మాయమైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన లెక్కలను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఈ నిధుల గోల్ మాల్ విషయంలో కార్మిక శాఖ హస్తం ఉన్నట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 16మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు విచారణ సాగిస్తున్నారు.

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM