మాజీ సభాపతి కోడెలపై కేసు నమోదు

by సూర్య | Sun, Aug 25, 2019, 12:29 PM

అమరావతి: అసెంబ్లీ ఫర్నీచర్‌ దారి మళ్లింపు వ్యవహారంపై ఏపీ శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల కుమారుడు శివరామకృష్ణపైనా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM