అరుణ్‌జైట్లీ మృతి దేశానికి, బీజేపీకి తీరని లోటు: గడ్కరీ

by సూర్య | Sun, Aug 25, 2019, 11:53 AM

అరుణ్‌జైట్లీ మృతి దేశానికి, బీజేపీకి తీరని లోటని బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా వివిధ హోదాల్లో రాణించారన్నారు. గతంలో జైట్లీ ఆయన నివాసంలో భోజనానికి పిలిచారని, ఆర్థిక సంబంధ, మౌలిక సదుపాయాల అంశాలపై చర్చించామన్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని కోరుకుంటున్నామన్నారు.


 

Latest News

 
బెళుగుప్ప గ్రామ టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయిన అంబికా Wed, May 08, 2024, 03:10 PM
రోగులను పరామర్శించిన అంబికా లక్ష్మి నారాయణ Wed, May 08, 2024, 03:08 PM
అభివృద్ధి చేసి చూపించిన ఘనత టీడీపీ ది: ఎంపీ అభ్యర్థి బి. కె. Wed, May 08, 2024, 03:06 PM
సమస్యాత్మక గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్, గ్రామసభలు Wed, May 08, 2024, 03:04 PM
ప్రాణాంతక వ్యాధులు సోకకుండా చిన్నపిల్లలకు టీకాలువేయించుకోండి Wed, May 08, 2024, 03:02 PM