అన్యమత ప్రచారంపై స్పందించిన టీటీడీ ఛైర్మెన్‌

by సూర్య | Fri, Aug 23, 2019, 09:49 PM

తిరుమల ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై కుట్ర దాగి ఉందని.. టీటీడీ ఛైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన ఘన కార్యాల ప్రచారం కోసం.. ఆర్టీసీ టిక్కెట్లను ఉపయోగించుకుందని.. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు ఆపేశారని వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడెలా బయటకు వచ్చాయో విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ఆర్టీసీ ఛైర్మెన్‌ ను కోరినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.


    

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM