భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మూడు దేశాల మద్దతు

by సూర్య | Fri, Aug 23, 2019, 07:58 PM

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు బాల్టిక్‌ దేశాలైన లాట్వియా, లిథువేనియా ఎస్టోనియా దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఐదు రోజులపాటు ఈ దేశాల్లో పర్యటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఈ దేశాల అధినేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు విషయంలోనూ ఈ మూడు దేశాల మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.


 

Latest News

 
కైకలూరు పట్టణంలో వైఎస్ఆర్ సీపీకి కోలుకోలేని దెబ్బ Mon, May 06, 2024, 11:38 AM
కాంగ్రెస్ ను గెలిపించండి: వైయస్ సునీత Mon, May 06, 2024, 11:36 AM
రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం: మాజీ సీఎం Mon, May 06, 2024, 10:43 AM
టిడిపిలో చేరిన బండివారిపల్లె గ్రామస్తులు Mon, May 06, 2024, 10:38 AM
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM