ప్రపంచ పోలీసు క్రీడల్లో టిటిడి ఎవిఎస్ఓకు బంగారు పతకం

by సూర్య | Wed, Aug 21, 2019, 09:07 PM

 చైనాలోని చెంగ్డు రాష్ట్ర కేంద్రంలో జరిగిన ప్రపంచ పోలీస్‌ మరియు ఫైర్ గేమ్స్‌- 2019లో టిటిడిలో అలిపిరి చెక్ పాయింట్ ఎవిఎస్ ఓగా విధులు నిర్వహిస్తున్న అల్లం సురేంద్ర బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా టిటిడి సివిఎస్ ఓ  గోపీనాథ్ జెట్టి బుధవారం ఆయన్ను అభినందించారు.ఆగస్టు 8 నుండి 18వ తేదీ వరకు ఈ క్రీడాపోటీలు జరిగాయి. 40 ఏళ్ల కేటగిరీలో టెన్నిస్ డబుల్స్ పోటీల్లో బంగారు పతకం, సింగిల్స్ పోటీల్లో వెండి పతకం సాధించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM