దేశవ్యాప్తంగా హై అలర్ట్‌

by సూర్య | Tue, Aug 20, 2019, 09:51 AM

దేశ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లు చొరబడ్డాయన్న నిఘా వర్గాల సమాచారంతో దేశ వ్యాప్తంగా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాజస్థాన్‌, గుజరాత్‌ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులు చొరబడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌ పాస్‌పోర్టులతో వచ్చారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

Latest News

 
పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ Fri, May 17, 2024, 12:43 PM
ఎవరెస్ట్, ఎండీఎచ్ మసాలాలపై నేపాల్ నిషేధం Fri, May 17, 2024, 12:40 PM
108 వాహనంలో కవలలు జననం Fri, May 17, 2024, 12:32 PM
యువతి అదృశ్యంపై కేసు నమోదు Fri, May 17, 2024, 12:31 PM
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM